Random Video

Devotees Agitation At Tirumala, Serious On TTD

2020-12-18 343 Dailymotion

Andhra Pradesh: TTD resumes darshan for elderly and children at Tirumala temple
#Tirumala
#Tirupathi
#Andhrapradesh
#TTD

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం నాడు 34,822 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇదే సమయంలో 12,791 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. వచ్చే వారంలో రానున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25న 1000, జనవరి 1న 1000, మిగతా రోజుల్లో 2 వేల చొప్పున మొత్తం 18 వేల టికెట్లను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 10 వేలు విరాళం ఇచ్చే వారికి రిజర్వ్ చేశామని అధికారులు వెల్లడించారు.