విద్యుత్ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్సీ ఛైర్మన్
2025-02-20 0 Dailymotion
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ ఛైర్మన్ రాంసింగ్ ఠాగూర్ శుభవార్త చెప్పారు. ఏ విభాగంలోనూ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించారు.
ఏపీ విద్యుత్ ఛార్జీల టారిఫ్ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు.