Former Minister Jogi Ramesh attend CID Inquiry: జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి టీడీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సీఐడీ విచారణకు అలా హాజరై ఇలా బయటకొచ్చేశారు.