ప్రపంచ అందగత్తెలంతా హైదరాబాద్ నగరం ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. రాష్ట్రంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్న సుందరీమణులు తాజాగా రాష్ట్ర సచివాలయ సందర్శనకు వెళ్లారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సుందరాంగులు ఆ ప్రాంతమంతా ఆనందంగా కలియతిరిగారు.